ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోర్టుల్లో 4.90కోట్ల పెండింగు కేసులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వందమంది దోషులు తప్పించుకున్న పర్లేదు గానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే స్లోగన్ పై భారతీయ శిక్షాస్మతి నడుస్తోంది. అయితే న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించిన బాధితులకు సత్వర న్యాయం చేయకుండా ఏళ్లకు ఏళ్లు పెండింగ్ పెట్టడం కూడా వారిని తిరస్కరించడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిక్కుముడిని విప్పాల్సిన న్యాయస్థానాలు.. ప్రభుత్వాలు మిన్నకుండిపోతున్నాయనే విమర్శలు కొంతకాలంగా వెల్లువెత్తుతున్నాయి.దేశవ్యాప్