మనవళ్లతో కలిసి గ్రాండ్ పేరెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు. తమ కుమారుడు DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి-సోనీ దంపతుల కుమారులు రిషిక్ మరియు రుషాంక్ లు విద్యను అభ్యసిస్తున్న చిరాక్ పబ్లిక్ స్కూల్ లో ఈరోజు జరిగిన Grand Parents Day కార్యక్రమానికి నానమ్మ-తాతయ్య లుగా హాజరయ్యారు. ఈసందర్భంగా రిషిక్, రుషాంక్ లు ప్లే చేసిన పియానో సంగీతాన్ని విని  పోచారం దంపతులు వారిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.