మునుగోడుకు తరలిన టిఆర్ఎస్ నాయకులు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం బాన్సువాడ నియోజకవర్గ తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన నియోజకవర్గం లోని వివిధ మండలాల నాయకులు మరియు ప్రజాప్రతినిధులు తరలి వెళ్లారు.