శివాలయం ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో నిర్వహిస్తున్న చారిత్రక పర్వతాల శివాలయం ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు గాయత్రి రవి, పసునూరి దయాకర్,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.