షాదుల్లా హుస్సేన్ బాబా ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న సభాపతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వర్ని మండలం లో ప్రముఖ పుణ్యక్షేత్రం బడాపహాడ్ (హాజ్రత్ సయ్యద్ షాదుల్లా హస్సేని బాబా దర్గా) ఊర్సు ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా జలాల్ పూర్ గ్రామంలో నిర్వహించిన గంధం ఊరేగింపు లో స్పీకర్ పాల్గొన్నారు. ఆయన వెంట రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మసిఉల్ల, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.