బాన్సువాడ లో ద్విచక్ర వాహనం చోరీ పోలీసులకు ఫిర్యాదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ బాన్సువాడ:
బాన్సువాడ మండల కేంద్రంలో సెప్టెంబర్ 28వ తేదీన అంబేద్కర్ చౌరస్తాలో గల రాజరాజేశ్వర హార్డ్వేర్ షాపు వద్ద నిలిపిన గ్లామర్ బైక్ చోరీకి గురి అయినట్లు శ్రీరామ్ వార్ జనార్ధన్ అనే వ్యక్తి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను 28/09/2022 నాడు సాయంత్రం అందాడు 6:40 లకు అంబెద్కర్ చౌరస్తాలోగల రాజరాజేశ్వర హార్డ్ వేర్ షాపు ముందు AP25AN5960 నెంబర్ గల గ్లామర్ బైక్ ని నిలిపి దుర్గమాత చందా కారకై రాజరాజేశారి పాంపు లోనికి వెళ్లి తిరిగి వచ్చే సరికి తాను నిలిపిన బైక్ కనబడటం లేదని ఆ రోజునుండి ఇప్పటివరకు ఎన్ని చోట్ల వెతికిన బైకు ఆచూకీ దొరకలేదని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.