రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న డిసిసిబి ఛైర్మెన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా నసురుళ్ళబాద్ మండలం హాజిపుర్ తాండ (హన్మాన్ తాండా)లో బాబురావు (పౌరదేవి) మహారాజ్ ఆధ్వర్యంలో జగదాంబ సహిత సెవాలాల్, బాపు రాంరావ్ మహారాజ్ దివ్య విగ్రహప్రతిస్టాపన మహోత్సవంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి లు పాల్గొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నసురుళ్ళబాద్ మండల నాయకులు ఎంపిపి  విట్ఠల్, జడ్పిటిసి, సీనియర్ నాయకుడు బద్యానాయక్, పెద్ద కాపు సాయిలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, తాండా వాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.