వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి కేటిఅర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రముఖ పారిశ్రామిక వేత్త కామిడి నర్సింహా రెడ్డి మనుమని వివాహానికి హైదరాబాద్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, ప్రధాన్ కన్వెన్షన్ సెంటర్లో  శుక్రవారం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరై వధూవరులు వివేక్ వర్ధన్ రెడ్డి – ఆశ్రిత రెడ్డిలకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. ఆయనతో పాటు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.