మంత్రి రోజా చెప్పులు మోసిన ఉద్యోగి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పర్యాటకశాఖ మంత్రి రోజా బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరాన్ని సందర్శించారు. సరదాగా సముద్ర జలాల్లోకి దిగారు. అయితే ఆ సమయంలో తన చెప్పుల్ని బయట విడిచిపెట్టారు. పర్యాటకశాఖ హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగి ఒకరు ఆ చెప్పులు తడిసిపోకుండా వాటిని చేతితో పట్టుకుని తిరిగారు. మంత్రి ఒడ్డుకు వచ్చిన తర్వాత వాటిని ఆమె కాళ్ల దగ్గర పెట్టారు. అయితే ఉద్యోగి ఇలా చెప్పులు మోయడం, మంత్రి వారించకపోవడం విమర్శలకు దారితీసింది.

Leave A Reply

Your email address will not be published.