అమెరికాకు దీటుగా యూపీ రోడ్లు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:

యూపీ రోడ్లను అమెరికా తరహాలో తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణ, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. లఖ్ నవూలో జరిగిన ‘ఇండియన్ రోడ్డు కాంగ్రెస్’ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యూపీకి రూ.7,000 కోట్లు విలువ చేసే రోడ్డు ప్రాజెక్టులను ప్రకటించారు. అంతేకాక రానున్న రోజుల్లో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల కోట్లు మంజూరు చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.