రేపు ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత ఢిల్లీ వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్,ఎంపీలు జయంత్ చౌదరీ , సంజయ్ సింగ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ , మాజీ ఎంపీ దిలీప్ టిర్కే పాల్గొననున్నారు. కాగా ఈ అవార్డులకు నామినేట్ అయిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్‌ ఎంపిక అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.