కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నాడు

- పొన్నాల లక్ష్మయ్య.. మాజీ మంత్రి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: మాటలతో పబ్భం గడుపుకునే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. 71 లక్షలు ఉద్యోగాలు వస్తాయి అన్నారు.. ఇప్పుడు వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. మంగళవారం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త కంపెనీ లు ఎన్ని వచ్చాయి .. అందులో ఎన్ని ఉద్యోగాలు ఉచ్చాయో లెక్కలు బయటపెట్టాలి. MAJOR IT సంస్థ సర్వే ప్రకారం మోస్ట్ OF జాబ్స్ ఎక్సపెన్షన్ వల్ల వచ్చినవే అన్నారు.

IT అంటే ఇవంకా ట్రంప్ అని కామెడీ చేశారు IT మంత్రి. కంపెనీ వచ్చింది అని డబ్బా కొట్టుకోటానికి .. 4 రోజులు 4 ప్రోగ్రాం లు చేస్తే సరిపోదు నిజం సాగర్ కళ కళ లాడుతోంది అని పబ్లిక్ మీటింగ్ లో చెప్పటానికి సిగ్గు ఉండాలి. అసులు కాళేశ్వరం నుండి వచ్చే నీటి లింక్ ఇంకా పూర్తి కాలేదు .. అప్పుడే వాటర్ ఎలా వచ్చాయి నిజం సాగర్ కి చెప్పాలి, రిజర్వాయర్లు అన్ని కాళీ గా ఉన్నాయి .. నీటితో నింపే పరిస్థితి లేదు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.