బిజెపి నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ ఇంచార్జి హాజరు
తెలంగాణ జ్యోతి/వెబ్నే న్యూస్డు: భారతీయ జనత పార్టి తరపున రాజ్ గోపాలరెడ్డి బిజెపి ఎమ్మెల్యే అబ్యర్తిగా నామినేషన్ కు తెలంగాణ బిజెపి ఇంచార్జి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ హాజరయ్యారు. వారితో పాటు నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం తో పాటు బండి సంజయ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు & ఎంపీ, కరీంనగర్ జి.కిషన్ రెడ్డి, పర్యాటక సంస్కృతి మరియు డోనర్ మంత్రి. సికింద్రాబాద్ ఎంపీ, వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీ మునుగోడు ఉప ఎన్నికకు జాతీయ కార్యవర్గ సభ్యుడు BJP & ఛైర్మన్ స్టీరింగ్ కమిటీ తదితరులు పాల్గొన్నారు.