మర్రిగూడెం లో రేవంత్ రెడ్డి ప్రచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా మర్రిగూడెం మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మర్రిగూడెం మండలం లంకెలపల్లి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టి హయంలో జరిగిన అభివృద్ధి. ప్రస్తుతం తెరాస పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనా గురించి ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ అబ్యార్తి స్రవంతిని గెలిపించాలని వోటర్లను కోరారు. అదేవిదంగా దామర భీమనపల్లి, శివన్నగూడెం, అంతంపేట, గట్టుప్పల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్నరు.

Leave A Reply

Your email address will not be published.