అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పనులు చేసి గడువు లోపు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీ లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనులను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందన్నారు.