ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పిట్లం మండలంలోని మద్యాలచేరు గ్రామంలో ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలోసెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటి బాన్సువాడ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన DSP జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య.ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి మందులు అందించడం సేవలందించడం ASR ఫౌండేషన్ ద్వారా అయ్యల సంతోష్ సేవలందించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్స్ వాగ్దేవి,మమత,అవినాష్, ASR ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్,ఉప సర్పంచ్ రమేష్ గౌడ్,MPTC నారాయణ,వార్డు మెంబర్ బైరి శ్రీనివాస్ గౌడ్,ASR ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ మంజూర్,దౌతే జైపాల్,గోస్కి సాయి ప్రసాద్, గున్న లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.