ఘనంగా బోనాల పండగ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కంగ్టి ప్రతినిధి: నాగల్గిద్ద మండలంలోని ఏర్రబోగుడ గ్రామంలో నిర్వహించిన నల్ల పోచమ్మ బోనాల కార్యక్రమంలో శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తనయుడు యువ నాయకుడు మహారెడ్డి రోషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రోషన్ రెడ్డిని గ్రామ నాయకులు శాలువా, పుష్పగుచ్ఛం తో ఘనంగా సన్మానించారు. వారి వెంట సర్పంచ్ రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చెండర్,వార్డ్ సభ్యులు తుకారాం,పార్టీ సీనియర్ నాయకులు విజయ్, నాందేవ్ పాటిల్,జ్ఞానేశ్వర్, పండరి నాథ్ పాటిల్,నర్సబాయి,మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.