తిరుమలలో బోనులో చిక్కిన చిరుత

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: అలిపిరి నడక మార్గంలో ఆపరేషన్ చిరుత ముగిసినట్లు సిసిఏఫ్ఓ నాగేశ్వరరావు వెల్లడించారు. నడక మార్గంలోని ఏడోవ మైలు వద్ద చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనులో ఈ రోజు వేకువజామున చిరుత బోనుకు చిక్కిందన్నారు. దీంతో చిరుత యొక్క నమూనాలను సేకరించేందికు తిరుపతి జూపార్క్ కు తరలించామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.