ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తికి ఘన స్వాగతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగారాష్ట్ర వైయస్సార్సీపి బీసీ సెల్ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని ప్రభుత్వ విప్ గా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ విచ్చేసిన జంగా కృష్ణమూర్తి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కమిషన్ నెంబర్ పక్కి దివాకర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణు మాధవ్  ఈరోజు విశాఖపట్నం రాష్ట్ర వైయస్సార్సీపి  బీసీ కార్యాలయంలో  ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, కొలా గురువులు జిల్లా బీసీ సెల్ అధ్యక్షలు కోటాన రాము,  శ్రీమతి  సత్యాల సాగరిక వెంకట్ రామన్న పాత్రుడు, తుళ్ళి చంద్ర శేఖర్ యదవ్ (యువజన రాష్ట్ర అధికారప్రతినిధి) జి.రవి రెడ్డి యువ రజక కార్పొరేషన్ డైరెక్టర్  జెట్టి హేమంత్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారుఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి పక్కి దివాకర్ గారు కోలా గురువులు గారు మాట్లాడుతూ ఈనెల 11 12 జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారు ఈ సభను పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే విధంగా ప్రతి నాయకులు కృషి చేయాలని విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.