తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ఢిల్లీ: పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టాలని బిసి మహిలా సంఘాల కోర్ కమిటి సమావేశం ముఖ్త ఖంటం తో డిమాండ్ చేసింది.మంగళవారం విద్యానగర్ లోని బిసిభవన్ లో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వినర్ బిళ్ళ దీపిక అద్యక్షతన కోర్ కమిటి సమావేశం జరిగింది.ఈ సమావేశం లో జి.అనురాధ గౌడ్,మంజుల దేవి,వాణి రెడ్డి,ఎస్ సుజాత గౌడ్,పల శ్రిదవి,పి.తారా ,డి. విశాలా,కే. జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. త్వరలో బిసి మహిళా సంఘాల విస్తృత స్థాయి సమావీశాన్ని నిర్వహించి బవిషత్ కార్యాచరణను రూపొందించాలని సమావేశం లో నిర్ణయించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.