లౌర్డు జ్యోతి కి అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవా పురస్కారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమం లో కలానిలయం సంస్కృతిక సంస్థ ప్రముఖ సమాజ సేవకురాలు హెల్ టాటా మని చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చర్మెన్ కాకుమాను లౌర్డు జ్యోతి కి  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవా పురస్కారం ప్రదానం చేసింది.ఈ అవార్డ్ ను తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి చేతులమీదుగా లౌర్డు జ్యోతి అందుకున్నారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ పూర్వా చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ సినీ దర్శకుడు వేలంగి నరసింహారావు, వేడిది సుబ్బయ్య ట్రస్ట్ అధ్యక్షులు ఎంవి రావు, డాక్టర్ సిహెచ్ బద్రీనాథ్, బిజెపి సిటీ ఈసీ మెంబర్ ప్రతాప్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.