కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్ర
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కరీంనగర్ నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా బండికి బిజెపి శ్రేణులు ఘనస్వాగతం పలుకుతున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో బాణాసంచా పేల్చి బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. అదేవిదంగా పూడూరులో బాణాసంచా పేల్చి బిజెపి శ్రేణులు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు.