ఆక్సిజన్ కన్సాన్ ట్రేటార్ అందజేత
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలం ధర్మారావు పేట్ గ్రామానికి చెందిన లక్ష్మి గారికి శ్వాశ తీసుకోవడానికి ఇబ్బందీ ఏర్పడి అత్యవసర పరిస్థితుల్లో ఆక్సీజన్ అవసరమై మదన్ మోహన్ ట్రస్ట్ నీ సంప్రదించగా ట్రస్ట్ సభ్యులు సకలం లో స్పందించి లక్ష్మి గారి ఇంటికి వెళ్లి ఆక్సీజన్ కాన్సంటేటర్ అమర్చి లక్ష్మి గారి ప్రాణాలను కాపడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగా గౌడ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, మరియు myf సభ్యులు పాల్గొన్నారు. సకాలంలో సపందించి ఇంటికి వచ్చి ఆక్సీజన్ కన్సంటేటర్నీ అమర్చిన లింగా గౌడ్, myf సభ్యులకు మరియు ప్రత్యేకంగా మదన్ మోహన్ గారికీ లక్ష్మి గారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.