టిఈఏ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులుగాఆంజనేయులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులుగా టీ. ఆంజనేయులు నియమితులైనారు.ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎన్. నర్సింగ్ రావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా నర్సింగ్ రావు మాట్లాడుతూభారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ ) పార్టీ ని  తెలంగాణ ఉద్యోగం సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ యూనిట్  స్వాగతిస్తున్నట్లు తిలిపారు.  1జూలై 2023 నుంచి పిఆర్సి నూతన వేతనాలు అమలు చేయాలని,   అతి తొందరలో  కమిటీని వేస్తూ అయ్యా ర్ ఇవ్వాలని ఆయన ముక్య మంత్రి కిసిఅర్ ను కోరారు. అలాగే 3,డిఎ ల GO లు  విడుదల చేయాలని, తెలంగాణ ఉద్యోగుల సంఘం కు భూమిని కేటాయించాలని కోరారు. అదేవిధంగా భారత రాష్ట్ర సమితికీ ఎన్ని శక్తులు అడ్డు వచ్చినా వచ్చినా ఆల్  ఇండియా గవర్నమెంట్ లో విజయం సాధిస్తుందని  ఆయన ఆశబావాన్ని వ్యక్తం చేవారు.

Leave A Reply

Your email address will not be published.