పారా మెడికల్‌ కోర్సులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తింపు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పారా మెడికల్‌ కోర్సులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తింపజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి వైద్యారోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి 10 శాతం రిజర్వేషన్‌ వర్తించనుంది. బీపీటీ, ఎంపీటీ, ఎమ్మెస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్‌సీ నర్సింగ్‌ కోర్సులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అమలు చేయనున్నారు

.

 

Leave A Reply

Your email address will not be published.