ఇబిసి లకు తగిన టిక్కిట్లు ఇచ్చి సముచిత న్యాయం చేయాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: త్వరలో రాష్ట్రం లో జరుగనున్న ఎన్నికల సీట్ల కేటాయింపు లో ఇబిసి లకు తగిన టిక్కిట్లు ఇచ్చి సముచిత న్యాయం చేయాలని బిసి ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వాణి రెడ్డి విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి ప్రచార కమిటి చేర్మెన్ ఈటెల రాజేందర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా ఈ టేల స్పందిస్తూ ఇట్టి విషయాన్ని పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకేలుతానని హమి ఇచ్చారు.