ఎంపీ ఇంటిపై దాడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్ లోని అరవింద్ ఇంటిని టీఆర్ఎస్వీ నాయకులు ముట్టడించారు. ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. కవిత పై అరవింద్ చేసిన వ్యాఖ్యలపై వ్యాఖ్యల పై వారు మండిపడ్డారు. అరవింద్ నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.