కిషన్ రెడ్డి,ఈటలకు బండి సంజయ్ శుభాకాంక్షలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమితులైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు.