ఈ నెల 28 నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ మరో దశ ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 28 నుంచి ఐదో దశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. ముథోల్ నుంచి కరీంనగర్ వరకు యాత్ర కొనసాగుతుందని, భైంసాలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.