కామారెడ్డి కి తరలిన బీడీ కార్మికులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన జిల్లా మహాసభ కు నాసురుల్లాబాద్ మండలం నుండి బీడీ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా నాయకులు జై. రవీందర్ మాట్లాడుతూ. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్ని బీడీ కార్ఖానా కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి భవిష్యత్ పోరాటానికి ముందుకు పోవడానికి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఈ మహాసభలో తీర్మానం చేసి జిల్లాలో ఉన్న ప్రతి బీడీ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు సురేష్ గొండ , శీను, అడప్ప, ప్రియాంక ,లక్ష్మీబాయి, స్వరూప ,మంజుల, భాగ్యలక్ష్మి, గీత, మంజుల ,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.