ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు బేగంపేట ఎయిర్ పోర్టుకు లింక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ బేగంపేట నుంచి ఢిల్లీకి ప్రైవేట్ చార్టెడ్ విమానాల ద్వారా నగదు బదిలీ అయినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో త్వరలోనే మరిన్ని సంచలనాలు వెళ్లాడయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖుల మెడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుసుకుంటుంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థల వద్ద అత్యంత కీలక ఆధారాలు ఉండగాఅతి త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల అరెస్టులు అయ్యే అవకాశాలు సమీపంలోనే ఉన్నాయి. స్పెషల్ ఫ్లైట్స్ సర్వీసులు అందిస్తున్న జెట్ సెట్‌గో సంస్థ జెట్ సెట్‌గో సంస్థ సీఈఓగా విజయసాయి రెడ్డి అల్లుడి వదిన కనికా రెడ్డి. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ భార్యే కనికా రెడి కనికా రెడ్డికి అభిషేక్ బోయినపల్లికి దగ్గర సంబంధాలు..! – జెట్ సెట్‌గో సంస్థ కార్యకలాపాలు, లావాదేవీల డేటా సేకరించిన ఈడీ ఈడీ చేతికి స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్లిన వారి జాబిత బేగంపేట ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ లేకపోవడం, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో ఎయిర్ పోర్ట్ ఉండడంతో నేరుగా రన్ వే పైకి వీఐపీల వాహనాలు..! వీఐపీలతో కలిసి డబ్బు తరలించిన లిక్కర్ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులు.. పలువురు రాజకీయ నేతల పాత్ర నిగ్గు తేల్చే పనిలో దర్యాప్తు సంస్థలు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల అండతోనే లిక్కర్ స్కామ్జెట్ సెట్‌గో సంస్థ వివరాలపై దర్యాప్తు సంస్థల ఆరజెట్ సెట్‌గో కార్యకలాపాల వివరాలు ఇవ్వాలంటూ ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి లేఖ రాసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  జెట్ సెట్‌గో ప్రయాణికుల వివరాల కోసం పలు ఎయిర్ పోర్టుల డైరెక్టర్లకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ లేఖలు…

Leave A Reply

Your email address will not be published.