Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అక్రమాలు, అవినీతిపై మండిపడ్డ టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైసీపీ అక్రమాలు, అవినీతిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన…
పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకొచ్చారు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు…
ఏపీ పోలీస్ శాఖలో బిగ్ ఫైట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ పోలీస్ శాఖలో బిగ్ ఫైట్ నడుస్తోంది. ఒకు పోలీస్ బాస్.. ఇంకొకరు ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు తన పరిధి దాటి…
ఏపీలో నెక్ట్స్ స్టెప్ కుల రాజకీయాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో కుల రాజకీయాలు కొత్తకాదు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ కులాలకు ప్రాధాన్యం.. రాజకీయంగా వాటికి గుర్తింపుకూడా…
ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:
అమరావతి రాజధాని వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గతంలో…
పాక్కుంటూ పాదయాత్ర చేసినా టీడీపీని అధికారంలోకి రాదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఏ సమస్య ఉందని నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.లోకేష్ 4 వేల కిలోమీటర్లు కాదు.. 40 వేల కిలోమీటర్లు…
శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... జగనన్న భూ హక్కు…
శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ బోర్డు అడ్వైజర్ గా సింగర్ మంగ్లీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ బోర్డు అడ్వైజర్ గా సింగర్ మంగ్లీని నియమిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన…
త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోనున్న గురాన అయ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో కీలక మంత్రి బొత్స సత్యనారాయణ కీలక అనుచరుడిగా పేరున్న విజయనగరం జిల్లా వైసీపీ నాయకుడు ప్రముఖ వ్యాపార వేత్త గురాన అయ్యలు సంచలన…
25 న రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర సదస్సు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి ఆద్వర్యం లో ఈ నెల 25 న హైదరాబాద్ లోని భాగ్-లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో రైతన్నలను మేల్కొ…