Browsing Category

ఆంధ్రప్రదేశ్

కొల్లేరుకు వలస పక్షులు వచ్చేశాయ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రపంచంలోనేకొల్లేరు సరస్సుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దేశ, విదేశాల నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు పక్షులు…

విజయవాడలో రౌడీ షీటర్ దారుణ హత్య

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బెజవాడలో ఇద్దరు రౌడీషీటర్ల మధ్య అదిపత్య పోరు, వివాహేతర సంబంధంలో ఒకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. హత్య చేసిన తరువాత రౌడీ షీటర్…

ఒకే రోజు తండ్రి కొడుకులు మరణం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాటలకందని విషాదం ఇది.. ఒకే రోజు తండ్రీకొడుకుల మరణం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎస్‌ఎంటీ…

మావోయిస్టుల ఘాతుకం ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ వ్యక్తి హత్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ములుగు జిల్లాలోని వెంకటాపురంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ వ్యక్తిని నరికిచంపారు. పోలీసులకు…

R-5 జోన్ నోటిఫికేషన్‌పై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రైతులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: R-5 జోన్ నోటిఫికేషన్‌పై రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. R-5 జోన్ ఏర్పాటుపై రేపు మ.12 గంటల లోపు గ్రామ సభలు నిర్వహించాలని…

ఎన్నికలకు ముందే హీటెక్కిన ఏపీ

తెలంగాణ జ్యోతి/వెబ్ వెబ్ న్యూస్: ఏపీలో ఎన్నికలు జరిగేందుకు ఏడాదిన్నర సమయం పైగానే ఉంది. అయితే.. రాష్ట్రంలో మాత్రం రాజకీ య కాక ఇప్పటి నుంచే ప్రారంభమైంది.…

బీసీలను టార్గెట్ చేసిన వైసీపీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో బీసీలు తమ వెన్నెముక అని చెబుతున్న టీడీపీకి ఇప్పుడు పెద్ద సంకటం వచ్చిపడింది. ఎం దుకంటే.. ఇదే బీసీలను ఇప్పుడు వైసీపీ…

ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తికి ఘన స్వాగతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగారాష్ట్ర వైయస్సార్సీపి బీసీ సెల్ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ…

ఏపి లో బియ్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో పెద్దఎత్తున బియ్యం కుంభకోణం జరుగుతోందని టీడీపీ నేత పట్టాభి (అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పేదోడి బియ్యాన్ని కూడా…