Browsing Category

జిల్లా వార్తలు

మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల వినతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏజెన్సీ కార్మిక సంగం నాయకులూ సోమవారం బాన్సువాడ ఆర్డీఓ కార్యాలను సిబ్బందికి…

పర్యావరణ సంరక్షణకు మొక్కలు నాటాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రతీ ఒక్కరు సమాజంలో పర్యావరణ సంరక్షణకు మొక్కలు నాటవలసిన అవసరం ఏంటో ఉందని ఎఎస్సార్ ఫౌండేషన్ అద్యక్షులు, డాక్టర్ అయ్యల సంతోష్…

ఉచిత కంటి వైద్య శిబిరం సక్సెస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/రామారెడ్డి ప్రతినిది:  కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్ ట్రస్ట్…

పేద ప్రజల ఇండ్లను తగలబెట్టిన వారిని శిక్షించాలి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: మండలంలోని జంగంపల్లి గ్రామంలో గురువారం దుండగులు తగలబెట్టిన పేద ప్రజల ఇళ్లను పరిశీలించారు సిపిఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శి…

రైతులను ఆదుకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్ ప్రతినిధి:  ఆదుకునేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు చేస్తుందని నసురుల్లాబాద్ ప్రాథమిక వ్యవసాయ…

రైతులకు అండగా తెలంగాణ సర్కారు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/బీర్కూర్: రైతులు పండించిన దాన్యం కొనుగోలుకు తెలంగాణ సర్కార్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉందని తెరాస రాష్ట్ర…

నాచుపల్లి సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నాచుపల్లి సంఘం పరిధిలో గల వరి కొనుగోలు కేంద్రాలు నాచుపల్లి, నెమ్లి, కంశేట్ పల్లి…

మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్:  అధికార దాహంతో, ధన బలంతో, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడానికి…

రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు

తెలంగాణజ్యోతి/ వెబ్ న్యూస్/ నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా , నసురుల్లాబాద్ మండల పరిధిలోని ఆంకోల్ క్యాంప్ వద్ద లారీ ప్రమాదం జరిగి వంతెన ప్రమాదకరం గా మారిన…

పంచాయతీ కార్యదర్శుల ఆద్వర్యంలో ఎంపిపి జన్మదిన వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నసురుల్లాబాద్ మండలకేంద్రంలో మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపిపి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా వారు…