Browsing Category

జిల్లా వార్తలు

కార్నర్ పాయింట్ ను పరిశీలించిన శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్ నాయుడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ నెల 30, 31వ తేదీల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా జాతీయ బైపాస్…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పోచారం సురేందర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కోటగిరి మండల కేంద్రము లోని TRS పార్టీ కార్యకర్త మొట్ట నడిపి సాయిలు ఆనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న తెరాస పార్టీ నాయకులు…

ఆర్టీసీ చైర్మన్ ను కలిసిన విశ్రాంత ఉద్యోగులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ శ్రీ.బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కలిసిన ఆర్టీసి విశ్రాంత ఉద్యోగ సంఘం నాయకులు దీపావళి రోజున ఆర్టీసీ…

లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు నిర్వహించిన తెరాస రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేడు దీపావళి పండగ పర్వదిన పురస్కరించుకొని శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ప్రత్యేక…

శిశువుకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని దోమకొండకు చెందిన 14ఏళ్ల బాలిక శిశువుకు జన్మనిచ్చింది. బాలిక తల్లి ఓ వ్యక్తితో…

పులులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

తెలంగాణ జ్యోతి/ వేబ్ న్యూస్: పులులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మనుషులు అన్నిరకాల…

పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పిట్లం మండలంలోని గౌరారం గ్రామంలో గల యుపిఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రుద్రంగి విట్టవ్వ శివరాం గుప్తా ట్రస్టు ఆధ్వర్యంలో…

ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించిన ఏఎస్సై

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్/ నసురుల్లాబాద్:  కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని బాన్సువాడ - నిజామాబాద్ ప్రధాన రహదారి వద్ద మండలంలోని గ్రామంలో…

ప్రతి ఇంటికి కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రతి ఇంటికి కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని రోడ్లు భవనాలశాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మునుగోడు…

కమలం గుర్తు ఓటర్లు మర్చిపోకుండా

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ హేమాహేమీలను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి.…