Browsing Category

జిల్లా వార్తలు

డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిశుమందిర్ పాఠశాలకు చిన్నారుల ఆటవస్తువుల పంపిణి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్స్ వాడ ప్రత్యేక ప్రతినిధి బాన్స్ వాడ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల కు బాన్స్ వాడ పట్టణ డాక్టర్స్ అసోసియేషన్…

ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ASR ఫౌండేషన్ పాత కమిటీ గడువు ముగిసినందున ASR ఫౌండేషన్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీని ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అయ్యల సంతోష్…

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రమాబాయి అంబెడ్కర్ 88వ వర్ధంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ R&B గెస్ట్ హౌస్ లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రమాబాయి అంబెడ్కర్ 88వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు.…

ఏ ఎస్ ఆర్ విద్యా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం దేశాయిపేట్ గ్రామంలో ASR విద్యా కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా…

దేశాయిపేట్ గ్రామంలో బుద్ధ జయంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈరోజు దేశాయిపేట్ గ్రామంలో బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త డాక్టర్ అయ్యల సంతోష్ మాట్లాడుతూ…

భూమిని చదును చేస్తున్న గిరిజనులను అడ్డుకున్నఅటవీశాఖ అధికారులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాచారెడ్డి మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాత ఎల్లంపేట, దుర్గమ్మ గుడి తండా సమీపంలో అటవి భూమిని చదును చేస్తున్న గిరిజనులను…

నిజామాబాద్‌ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం      

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్‌ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ముగ్గురు దుర్మరణం చెందారు.…

భగవత్ గీత ను మానవులు అనునిత్యం పఠించాలి ఆచరణలో పెట్టాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్స్ వాడ ప్రతినిధి: మానవులు అందరూ భగవద్గీతగీతను అనునిత్యం పఠించాలి పఠనంతో పాటు ఆచరణలో పెట్టి నప్పుడు మానవ జన్మ సార్ధకం అవుతుందని…

బాన్సువాడలో నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని (ఎప్రిల్27) పురస్కరించుకుని మంగళవారం బాన్సువాడ పట్టణ సమీపంలోని SMB ఫంక్షన్…

గృహప్రవేశానికి హాజరైన శాసనసభాపతి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండల కేంద్రంలో గత 6 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయిన BRS సీనియర్ నాయకుడు దొంతూ శంకర్…