Browsing Category

బ్రేకింగ్ న్యూస్

పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పథకం దేశమంతటా అమలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని,  కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్…

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్‌ శ్రీవాస్తవ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్‌ శ్రీవాస్తవ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ…

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు గెలువబోతున్నాం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్ణాటకలో బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్‌ మీద…

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు  ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, అదేవిధంగా మోడీ సంపర్క్…

ఇందిరాగాంధీ ‘‘గరీబీ హఠావో’’ నినాదాన్ని మోదీ ప్రభుత్వం అమలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇందిరాగాంధీ ‘‘గరీబీ హఠావో’’ నినాదాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ప్రధాన మంత్రి…

అగ్రవర్ణాలకు అనువైన భూములు..వెనుకబడ్డ వర్గాలను గుట్టలా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో  అగ్ర వర్ణాలకు మాదాపూర్ , జూబ్లీ హిల్స్ వంటి ఖరీదైన భూములను కట్టబెట్టి బీసీలకు గుట్టలలో భూములనిచ్చి ప్రభుత్వం వీటిని…

ఈశాన్య భారత్ కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన  ప్రధాని మోదీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ జెండా ఊపి…

ఉచిత  హెల్త్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గాజులరామారం పవన్ పుత్ర ఎంటర్ ప్రైస్ మేనెజింగ్ డైరెక్టర్ ఎ. వి రావు అధ్వర్యంలో గాజులరామారం లో ఉషా ముల్లపూడి సెంటర్ దగ్గర ఉచిత…

అసోం, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసోం రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం పరిధిలోని సోనిట్‌పూర్‌లో సోమవారం ఉదయం 8.00…

రూ.2 వేల నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డు అవ‌స‌రం లేదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రూ.2 వేల నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డు అవ‌స‌రం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డుల అవ‌స‌రం లేకుండా…