Browsing Category

బ్రేకింగ్ న్యూస్

అడ్డంగా బుక్కైన ఏపీ మంత్రి బొత్స

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాను బాగా వాడుకోండని.. చాలా యాక్టివ్‌గా ఉండాలని ఏప్రిల్-3న…

కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర ప్రతి పత్తి కలిగిన సంస్థలను కూడా వాడుకుంటుంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గవర్నర్ గారు బిల్లులను పెండింగ్ లో పెట్టడం దారుణం, కోర్టులో కేసులు వేస్తే కానీ బిల్లులు పాస్ కానీ పరిస్థితి తెలంగాణలో ఉందని…

14 న మంచిర్యాలలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభను విజయవంతం చేయండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 14 న మంచిర్యాల లో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మహేష్ గౌడ్ అన్నారు. ఈ…

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు రద్దు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు రద్దు అయ్యాయి. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒకేసారి పలు విమానాలు రద్దు…

తన మొబైల్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ మిస్ అయింది. ఈ మేరకు ఆయన ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ ద్వారా…

భర్త శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉన్న భార్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భర్త మృతిచెంది నాలుగు రోజులు అవుతుంది. అది గ్రహించని మతి స్థిమితం లేని భార్య అదే ఇంట్లో మృతదేహంతో కలిసి ఉంటోంది. తన భర్త మృతదేహం…

హైదరాబాద్ టు కాశ్మీర్ లోయ స్పెషల్ ట్రైన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వేసవి విడిది కోసం కశ్మీర్ వెళ్లే వారి కోసం రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మీదుగా కశ్మీర్ లోయకు స్పెషల్ ట్రైన్…

బీసీ ప్రధానిగా ఉండి ఓసి లకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మోడీదే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో  ఏ ఒక్క అగ్రకుల ప్రధాన మంత్రులు చేయలేనటువంటి పనిని బీసీ ప్రధానమంత్రిగా ఉండి రాజ్యాంగానికి విరుద్ధంగా ఓసీలకు రిజర్వేషన్లు…

షాపు ఏదైనా.. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు తెరిచి ఉంచుకోవచ్చు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: షాపు ఏదైనా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు తెరిచి ఉంచుకునేందుకు వీలుగా చట్టాన్ని మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.…

పడిన చోటే లేచి నిలుచోవాలని ఎమ్మెల్సీ కవిత పంతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పడిన చోటే లేచి నిలుచోవాలని ఎమ్మెల్సీ కవిత పంతం పట్టారు.  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కసరత్తు…