Browsing Category

బ్రేకింగ్ న్యూస్

మేరుసంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బాన్సువాడ పట్టణంలో మెరుసంగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. డిప్యూటీ సీఎం బట్టి…

అను యుద్ధానికి సిద్ధమైన రష్యా

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: అణు యుద్ధానికి రష్యా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడిరచారు. సైనికపరంగానే కాకుండా సాంకేతికపరంగానూ అణు…

ఆధార్ నమోదు కేంద్రంలో అక్రమ వసూళ్లు…?

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ బాన్సువాడ ప్రతినిధి:  ఆధార నమోదు కేంద్రాలలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే…

రేపు పొడవైన బ్రిడ్జిని ప్రారంభించనున్న నరేంద్ర మోడీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ముంబైలో ఈ నెల  12న శుక్రవారం  ట్రాన్స్‌హార్బర్  లింక్ బ్రిడ్జిని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు.  దేశంలోనే సముద్ర…

విమానం తలుపు తీసుకుని కిందకు దూకిన వ్యక్తి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో ఈనెల 8 వ తేదీన ఈ షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌ కెనడాకు చెందిన బోయింగ్‌ 747 విమానం టొరంటో…

తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉపఎన్నికలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ శాసన మండలిలోని రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకకు కేంద్ర ఎన్నికల సంఘం…

ఢిల్లీలో తీవ్రమైన చలిగాలులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్న పరిస్ధితి. ఇక చల్లటి వాతావరణం కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి…

శ్రీరాముడు మంచివాడే కాని .. రాముని పేరుతో రాజకీయం సరికాదు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బీజేపీ హటావో దేశ్ కి బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యమై ఉన్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.…

మహాలక్ష్మి స్కీం వల్ల ఈసారి ఏపీకి తగ్గిన బస్సుల సంఖ్య

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సంక్రాంతి పండుగ కోసం 4484 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బుధవారం మీడియా తో  …

2024 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్            

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: భారతదేశాన్ని 2024 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.…