Browsing Category

బ్రేకింగ్ న్యూస్

నటి జమున గారి మృతికి శాసన మండలి చైర్మన్ సంతాపం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీనియర్ నటి జమున గారి మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  సంతాపం వ్యక్తం చేశారు.తెలుగు, కన్నడ…

బాధ్యతల్లో ఉన్న వాళ్లు అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  గవర్నర్‌ తమిళిసై పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన…

ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ ప్రకాశం జిల్లాకు చెందిన…

దేశంలో తొలి ఇంట్రానాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంకోవాక్‌ను ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  దేశంలో తొలి ఇంట్రానాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంకోవాక్‌ను ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, సైన్స్‌ అండ్‌…

ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రముఖ ఆలయాలకు 80 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా…

పార్టీ ఫిరాయింపుదారులను ఉరి తీసే చట్టాలు రావాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హత్యలు, ఆత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య కుట్రలు చేస్తున్నాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మోదీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక..ప్రజలకే కాదు.. పసిపిల్లల ప్రాణాలకు కూడా రక్షణ లేదు. పిల్లలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తున్నా…

మనవళ్లతో కలిసి గ్రాండ్ పేరెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు. తమ కుమారుడు DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి-సోనీ దంపతుల కుమారులు…

హైదరాబాద్ మహానగరంలో ఇటీవల ఫైర్ ఆక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:హైదరాబాద్ మహానగరంలో ఇటీవల ఫైర్ ఆక్సిడెంట్లు పెరిగిపోతున్నాయని కోదండ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నేత అన్నారు. గురువారం గాంధీ భావం లో…

భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేడు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ పథాకాన్ని ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షులు డా.…