Browsing Category

బ్రేకింగ్ న్యూస్

భారత్ జోడో వేళ… అసలు సర్జికల్ దాడులే జరగలేదు ..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యుస్: భారత్ జోడో వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ దుమారం రేపారు. అసలు సర్జికల్ దాడులే జరగలేదన్నారు. సర్జికల్ దాడులకు…

వచ్చే ఎన్నికల్లోనూ విశాఖపట్నం ఎంపీగా జేడి లక్ష్మీనారాయణ పోటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వచ్చే ఎన్నికల్లోనూ విశాఖపట్నం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ తేల్చిచెప్పారు. జనసేనలోనే ఆయన చేరే అవకాశం ఉందని…

2023 బడ్జెట్ లో కొన్ని కఠిన చర్యలు ఉండబోతున్నాయా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మరో వారం రోజుల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2023లో కొన్ని కఠిన చర్యలు ఉండబోతున్నాయా?.. మూలధన వ్యయాల్లో కోత…

కాంగ్రెస్ ను ఒక్కతాటి పైకి తెస్తా..పార్టీని అధికారంలోకి తీసుకొస్తా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చుక్కాని లేని నావలా తయారైన కాంగ్రెస్ ను ఒక్కటి చేసే ప్రయత్నాలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ అంటే…

బాన్సువాడలో ఘనంగా మార్కండేయ జయంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మంగళవారం మార్కండేయ జయంతి సంధర్బంగా బాన్సువాడ పట్టణంలో గల మార్కండేయ మందిరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి ఛైర్మెన్ పోచారం…

దేశంలోనే అతిపెద్ద అత్యాధునిక సంగీత అకాడమి హైదరాబాద్‌ ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత దేశంలోనే అతిపెద్ద సంగీత విద్యా వేదిక ముజిగల్, హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో తన అత్యాధునిక సంగీత అకాడమీని…

హైదరాబాద్ కు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల బృందం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం ద్వారా నగరాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే  పథకాల అమలు తీరును పరిశీలించేందుకు హైదరాబాద్ కు…

ఆర్ అండ్ బి శాఖపై సీఎం జగన్‌రెడ్డి సమీక్ష

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: R&B శాఖపై సీఎం జగన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ పూర్తిగా బాగు చేయాలని సీఎం ఆదేశించారు. కొత్తగా…

దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలోనే అమలవుతున్నాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలోనే అమలవుతున్నాయనీ,ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం…

బీఆర్ఎస్ నేతల అరాచకాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్ నేతల అరాచకాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. బిజినేపల్లిలో జరిగిన దళిత గిరిజన…