Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
బ్రేకింగ్ న్యూస్
దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను…
నేటి నుండి అందుబాటులోకి 80 కొత్త బస్సులు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: శనివారం నుంచి 80 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్…
గోశాలలో ఉన్న ఆవులకు విముక్తి చేయండి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గోశాలలో ఉన్న ఆవులు రైతులకు ఇవ్వాలని కోరుతూ రైతు సంక్షేమ సేవా సంఘం ఆద్వర్యం లో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులో ప్రజా ప్రయోజనాల…
మహానగరంలో పట్టు కోసం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన కాంగ్రెస్
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గ్రేటర్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలవకపోవడంతో ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్…
దేశంలో4 వేల మార్క్ను దాటిన కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: భారత్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్క్ను దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్య…
అయోధ్య రాముడికి అత్తవారింటి నుండి పట్టు వస్త్రాలు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కొత్త సంవత్సరం జనవరి 22న జరిగే అయోద్య రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లూ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే…
సిలిండర్ వినియోగదారులు ఆన్లైన్ లోనే ఈ కేవైసీ చేసుకోవచ్చు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ రూ. 500కే ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పంపిణీ…
దేశంలో కరోనా కల్లోలం
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కరోనా మహమ్మారి దేశాన్ని తీవ్ర కలవర పాటుకు గురి చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకువస్తుండటంతో కొవిడ్ భయాలు ఇంకా…
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందుల సిఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలసి…
శ్రీవారి హుండీ ఆదాయం 5.05 కోట్లు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: శ్రీవారి హుండీకి మళ్లీ చాలా రోజుల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. ఆదివారం 63,519మంది…