Browsing Category

బ్రేకింగ్ న్యూస్

రేపు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కీలక భేటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ భవన్ లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర…

ఐదు నెలల పసికందును కడతేర్చిన కసాయి తల్లి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఐదు నెలల పసికందును బావిలో పడేసి కడతేర్చిన అమానవీయ ఘటన నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది .. పోలీసులు…

వివాహిత ప్రాణం బలిగొన్న పేస్ బుక్ ప్రేమ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈనెల 6వ తేదీనా బాన్సువాడలో అదృశ్యమైన ఉస్మాబేగం ఉత్తర్‌ప్రదేష్‌లో శవమై కనిపించింది. గజరాహులా లోని చెక్‌మెట్‌ సెక్యూరిటీ కంపెనీ…

గంప రాజమ్మ దశ దినకర్మలో పాల్గొన్న సభాపతి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: బిక్కనూరు మండలం బస్వాపూర్ లో జరిగిన కామారెడ్డి శాసనసభ్యులు, అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తల్లి గంప రాజమ్మ దశదినకర్మ కు…

ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్ పై చెప్పుల దాడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై యువకులు చెప్పులతో దాడిచేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి…

రాజకీయ వారసత్వంపై కేటిఅర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  రాజకీయ వారసత్వంపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో…

14న ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం పై అవగాహనా సదస్సు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం PMEGP పై  ఈ నెల 14న మధ్యాహ్నం 12.45 గంటలకు ని జామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో  అవగాహనా సదస్సు…

నేడు వెంకటేశ్వరాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శనివారం సాయంత్రం 4 30 నిమిషాలకు తెలంగాణ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిమ్మాపూర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు…

మునుగోడు ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని టిపిసిసి ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్ లో…

తెలంగాణ వస్తే దుబాయ్.. బొగ్గుబాయి ఉండదు అని కేసీఆర్ చెప్పారు .. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ వస్తే దుబాయ్.. బొగ్గుబాయి ఉండదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నారని ప్రచార కమిటీ ఛైర్మెన్ మధుయాష్కీ ప్రశ్నించారు.…