Browsing Category

బ్రేకింగ్ న్యూస్

బెంగళూరులో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దక్షిణ భారత దేశంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు…

హైదరాబాదులో మెట్రో సేవలకు అంతరాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  హైదరాబాద్‌లో మెట్రో సేవలకు స్వల్ప అంతరాయం కలిగింది. సాంకేతిక లోపంతో మియాపూర్-ఎల్బీ నగర్ రూట్‌లో మెట్రో రైళ్లు ఒక్కసారిగా…

రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే.. RFCL ను కేంద్రం పునరుద్ధరించింది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాని మోదీ తెలంగాణ పర్యాటనను అడ్డుకుంటామంటున్న టీఆర్ఎస్, దాని కొత్త మిత్రులైన సీపీఐ, సీపీఎం పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు…

తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో…

మనసున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  అన్ని వర్గాలకు న్యాయం చేయటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ…

సాగునీటి వనరులతో తెలంగాణలో పల్లెలు సస్యశ్యామలం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రభుత్వం కల్పించిన సాగునీటి వనరులతో తెలంగాణలో పల్లెలు సస్యశ్యామలముగా మారుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి…

R-5 జోన్ నోటిఫికేషన్‌పై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రైతులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: R-5 జోన్ నోటిఫికేషన్‌పై రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. R-5 జోన్ ఏర్పాటుపై రేపు మ.12 గంటల లోపు గ్రామ సభలు నిర్వహించాలని…

ఈవ్‌టీజింగ్, మ‌హిళ‌ల‌ వేధింపుల కేసులో 125 మంది అరెస్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైద‌రాబాద్‌లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్ బృందాలు స‌మ‌ర్థంగా పనిచేస్తున్నాయి. ఆక‌తాయిల వేధింపుల గురించి స‌మాచారం…

ప్రభాకర్ రెడ్డి చే ప్రమాణ స్వీకారం చేయించిన శాసనసభాపతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేత శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్…

అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7గా నమోదయినట్టు నేషనల్ సెంటర్ ఫర్…