Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
బ్రేకింగ్ న్యూస్
దళిత సంఘర్షణ సమితి మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా అరుణ జ్యోతి
తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: దళిత సంఘర్షణ సమితి(డిఎస్ఎస్)మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా యు.అరుణ జ్యోతి నియమితులైనారు. ఈ మేరకు డిఎస్ఎస్ జాతీయ…
వరుస సెలవుల నేపథ్యంలో యాదాద్రికి పోటెత్తిన భక్తులు
తెలంగాణా జ్యోతి: వెబ్ న్యూస్/ వరుస సెలవుల నేపథ్యంలో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఈనెల 10 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండడంతో శ్రీ లక్ష్మీ…
కేరళ తీరంలో1200 కోట్ల విలువైన హెరాయిన్ ను పట్టేసిన ఎన్సీ
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్లోకి తరలిస్తున్న భారీ హెరాయిన్ షిప్మెంట్ను అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ను భారత్, శ్రీలంకలో…
హైదరాబాద్ లో భారీ వర్షం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. నేటి సాయంత్రం కూడా భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. పంజాగుట్ట, అమీర్…
బాన్సువాడ లో ద్విచక్ర వాహనం చోరీ పోలీసులకు ఫిర్యాదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ బాన్సువాడ:
బాన్సువాడ మండల కేంద్రంలో సెప్టెంబర్ 28వ తేదీన అంబేద్కర్ చౌరస్తాలో గల రాజరాజేశ్వర హార్డ్వేర్ షాపు వద్ద నిలిపిన…
మునుగోడుకు తరలిన నసరులాబాద్ టిఆర్ఎస్ నాయకులు
తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్ నసురుల్లాబాద్: మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు టిఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ప్రజల ఆశీర్వాదం దండిగా ఉన్న అధికార పార్టీ…
రాజగోపాల్ రెడ్డి టంగ్ స్లిప్ కొంపముంచుతుందా?
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడులో ఆయా పార్టీల నేతలు ఎక్కడికక్కడ పర్యటిస్తున్నారు. ఎవరికి వారిని కలుస్తూ.. ప్రచారం జోరును పెంచారు.అయితే.. కోమటిరెడ్డి…
క్షమాపణలు చెప్పిన తరువాతనే ఏపీలోకిసిఅర్ అడుగుపెట్టాలి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఏపీ జనాలు విభజన మీద ఈ రోజుకీ చాలా కోపంగా ఉన్నారు. నిండు కుండ లాంటి ఏపీని రెండు ముక్కలు చేశారన్న బాధ వారిది. దానికి కారణాలు కూడా…
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎలాంటి ముంపు సమస్యలు తలెత్తవు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల మిగిలిన రాష్ట్రాల్లో ఎలాంటి ముంపు సమస్యలు తలెత్తవని కేంద్ర జలసంఘం స్పష్టంగా ప్రకటించింది. పోలవరం…
స్వల్పంగా పెరిగిన బంగారం ధర
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.50 పెరిగి.. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.53,340గా…