Browsing Category

బ్రేకింగ్ న్యూస్

కెసిఆర్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తుంటి ఎముక విరిగిపోవడంతో హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి…

ఆయుష్మాన్ కార్డ్ ద్వారా ఐదు లక్షల వరకు కేంద్రం సహాయం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆయూష్మాన్ కార్డు ద్వారా అయిదు లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ తెలిపారు. శనివారం…

వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉంది    

తెలంగాణ జ్యోతివెబ్ న్యూస్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని…

ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నియామ‌కాల ర‌ద్దు ఉత్త‌ర్వులు జారీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నియామ‌కాల ర‌ద్దుకు సీఎం రేవంత్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు స‌ల‌హాదారుల నియామ‌కాలు ర‌ద్దు చేస్తూ…

శాస‌న‌స‌భ స‌మావేశాలు 14వ తేదీకి వాయిదా

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు 14వ తేదీకి వాయిదా ప‌డ్డాయి. తొలి రోజు ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం స‌భ‌ను…

వాకర్‌ సాయంతో మెల్లగా అడుగులు వేసిన కేసీఆర్‌

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స  విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద…

ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా ప్రదాని నరేంద్ర మోదీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 76 శాతం మంది…

రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ హెల్త్ కేర్ కన్వీనర్ గా డా.హరిప్రియ రెడ్డి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా  శాఖ హెల్త్ మరియు న్యూట్రిషన్ కన్వీనర్ గా డాక్టర్ హరిప్రియ రెడ్డి నూతనంగా నియమించారు.…

అసెంబ్లీ వేదిక‌గా మ‌హాల‌క్ష్మి,ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని ప్రారంభించిన సిఎం రేవంత్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను 100 రోజుల్లో అమ‌లు చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు…

 రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తారు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: అధికారం ప‌క్షమైనా.. ప్ర‌తిప‌క్ష‌మైనా ఎప్ప‌టికీ తాము ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డుతాము అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు.…