Browsing Category

బ్రేకింగ్ న్యూస్

బైకును ఢీ కొట్టి 20 కిలోమీటర్లు బ్లాక్ కెళ్ళిన లారీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది.. దాదాపు 20కిలో మీటర్ల వరకు బైక్‌ను ఈడ్చుకెళ్లింది.…

నాంపల్లి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు…

ప్రపంచం మౌనంగా ఉండదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గాజా ఆస్పత్రుల దాడులపై ప్రపంచం ఇకపై మోనం వహించబోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) సోమవారం తెలిపింది. ఇజ్రాయిల్‌ జరుపుతున్న…

ఇంటింటి ప్రచారం నిర్వహించిన యెండల లక్ష్మీనారాయణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భాజపా బలపర్చిన బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ శనివారం  నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  సందర్బంగా…

ప్రపంచంలోనే తొలిసారిగా చికున్‌గున్యా వైరస్‌కు వ్యాక్సిన్‌..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చికున్‌గున్యాతో (జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యూరప్‌కు చెందిన…

ఖలిస్థాన్ తీవ్రవాద గ్రూప్ హెచ్చరికలు.. ఢిల్లీ, పంజాబ్‌ ఎయిర్‌పోర్టుల్లో ఆంక్షలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఖలిస్థాన్ తీవ్రవాది సిఖ్ ఫర్ జస్టిస్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు…

 ప్రజా ప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల విచారణకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ సతీష్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ సతీష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్…

కూతురు సహాయంతో భర్తను హత్య చేసిన భార్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సిరిసిల్ల జిల్లాలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన భర్త నిత్యం వేధింపులకు గురి చేయడం, ఇంట్లో వారిపై…

వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలో ఆ వాహనాలకు నిషేధం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై…