Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
బ్రేకింగ్ న్యూస్
ఆస్ట్రేలియాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ మేయర్గా గెలిచిన తెలంగాణ బిడ్డ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆస్ట్రేలియాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ మేయర్గా గెలిచిన తెలంగాణ బిడ్డ సంధ్యా రెడ్డి (శాండీ రెడ్డి)ని…
ముఖ్యమంత్రి కేసీఆర్తో మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా భేటీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్…
ఎంబీబీఎస్ ప్రవేశాల రిపోర్టింగ్ గడువు పొడగింపు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువును శుక్రవారం సాయంత్ర వరకు పొడిగిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం ప్రకటన…
ఉక్రెయిన్కు యురేనియం షెల్స్ను సరఫరా చేసేందుకు సిద్దమైన అమెరికా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంక్లను అమెరికా అందజేయనున్న విషయం తెలిసిందే. అబ్రామ్స్ యుద్ధ ట్యాంక్ల్లో వాడే యురేనియం షెల్స్ను…
ఇండియా-భారత్ పేరు వివాదం పట్ల స్పందించిన చైనా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జీ20 (G20) సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా ఇండియా-భారత్ పేరు వివాదం తెరపైకి రావడం పట్ల చైనా స్పందించింది. పేరు…
ఉదయనిధి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో ప్రధాని తెలుసుకొని మాట్లాడాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పోల్చిన విషయం తెలిసిందే. ఆ కామెంట్లు…
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో స్వయంగా లొంగిపోయిన మాజీ క్రికెటర్ సేనానాయకే
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేనానాయకే (38) పోలీసుల ముందు స్వయంగా లొంగిపోయాడు. అతడు 2020లో లంక ప్రీమియర్…
కేంద్ర ప్రభుత్వ కార్యాయాల్లో ఐఫోన్లు వాడకంపై నిషేధం విదించిన చైనా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ కార్యాయాల్లో యాపిల్ ఐఫోన్లు, ఇతర విదేశీ బ్రాండ్ డివైజ్ల వాడకంపై చైనా నిషేధం విధించింది. ఈ డివైజ్లను…
గ్రీన్ కార్డు అందకుండానే అసువులు బాయనున్న 4 లక్షల మంది భారతీయులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికా జారీ చేసే గ్రీన్ కార్డు కోసం ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో వలసదారులు వేచి చూస్తుంటారు. అయితే ఆ కార్డు జారీలో…
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్.. దేశం పేరు మార్పుపై మరో వివాదం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఇండోనేషియా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ జరిగే 20వ ఆసియన్-ఇండియా సమ్మిట్లో ఆయన పాల్గొంటారు.…