Browsing Category

బ్రేకింగ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో యుబిఐ బ్రాంచి ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ సముదాయం ప్రాగంణంలో ఏర్పాటు  చేసిన నూతన  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  బ్రాంచి ని  ఈరోజు…

ప్రధాని మోడీకి లేఖ రాసిన సోనియా

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఈనెలలో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు…

ఏపిలో 11 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌. జవహార్ రెడ్డి (మంగళవారం ఉత్తర్వులు…

తెలంగాణాలో రూ. 700 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది నాఫ్కో

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దుబాయిలో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో…

తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/డిజిటల్ మీడియా బ్యూరో: తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు బీజేపీ అగ్రనాయకత్వం బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనకు…

బీసీ జనగర్జన సభను విజయవంతం చేయండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీసీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బీసీ జన గర్జన సభను విజయవంతం చేయాలనీ బీసీ…

ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్‌.. జీ20 ఇన్విటేష‌న్‌పై వివాదం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జీ20 దేశాల నేత‌ల‌కు విందు ఇవ్వ‌నున్న నేప‌థ్యంలో.. ఓ ఇన్విటేష‌న్ ప‌త్రిక‌పై కొత్త‌గా ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్అని రాశారు.…

ఇండియా ఇక భార‌త్‌గా మార‌నుందా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇండియా ఇక భార‌త్‌గా మార‌నుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జ‌రిగే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో న‌రేంద్ర…

సన్నాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ్‌ నిధి స్టాలిన్ వ్యాఖ్యలు హేయనీయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సన్నాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ్‌ నిధి స్టాలిన్  చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో…

పారాచూట్‌ నాయకులకు టికెట్‌ ఇవ్వొద్దంటూ…మధుయాష్కీకి  వ్యతిరేకంగా గాంధీభవన్‌లో వెలసిన పోస్టర్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్‌ మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీకి  వ్యతిరేకంగా గాంధీభవన్‌లో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.…