Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
బ్రేకింగ్ న్యూస్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన తీరుపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు…
మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టేట్మెంట్ ఇవ్వాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టేట్మెంట్ ఇవ్వాలని.. మణిపూర్ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాలని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్…
గ్రూప్- 1 పరీక్షల ఫలితాలు ప్రకటించొద్దు..హైకోర్టు ఆదేశం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గ్రూప్ - 1 పరీక్షల ఫలితాలు సోమవారం వరకు ప్రకటించ వద్ధంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి…
మణిపూర్ అల్లర్ల ఘటనలో నేరస్థులకు ఉరి శిక్ష వేయాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ బీజేపీలో ఆ పార్టీనేత విజయశాంతి చేసిన ట్వీట్స్ కలకలం రేపుతున్నాయి. మణిపూర్ అల్లర్ల ఘటనలో నేరస్థులకు ఉరి శిక్ష వేయాలని…
బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత పిటిషన్ విచారణపై సుప్రీంలో బీఆర్ఎస్ ఎంపీకి ఊరట…
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై హై కోర్టులో అనర్హత వేటు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కొత్తగూడెం ఎమ్మెల్యే అఫిడవిట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా…
భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున , పనులు ఆగిపోవడం వల్ల రెక్కడి తేగానే డొక్కాడని భవన…
మేఘాలయా ముఖ్యమంత్రి ఆఫీస్పై ఆందోళనకారుల రాళ్ల దాడి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఆఫీస్పై ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో తురాలోని సీఎం ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్త…
గడిచిన ఐదేండ్లలో మొండి బకాయిలే దాదాపు రూ.11 లక్షల కోట్లు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రుణాలివ్వడం.. వాటిని వసూలు చేయలేక రైటాఫ్ చేయడం బ్యాంకింగ్ రంగంలో ఏటా జరిగే తంతుగానే తయారైంది.పేద, మధ్యతరగతి వర్గాలు ఈఎంఐలు…
కేంద్ర సర్కార్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో విపక్షాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మణిపూర్ అంశంపై పార్లమెంట్లో రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ అంశంపై ప్రధాని మోదీ ఉభయసభల్లో మాట్లాడాలని…